దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు (Loksabha Elections 2024) కు నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం...
ఏపీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలు...
ఎన్డీఏలోకి తెలుగుదేశం వెళ్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. టీడీపీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బీజేపీతో పొత్తుపై కీలక ప్రకటన చేశారు.
‘మనం ఎన్డీఎలోకి వెళుతున్నాం.. సీట్ల సర్దుబాటు కూడా...
ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. తాజాగా సీఎం జగన్కు అత్యంత నమ్మకస్తురాలైన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్...
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల విధుల్లో వాలంటీర్ల(AP Volunteers) పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరం పెట్టాలని ఈసీ పేర్కొంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాలంటీర్లను ఎన్నికల...
అభ్యర్థులు ఎంపికపై జనసేన కీలక స్టెప్స్ వేస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15 నుండి 20 నియోజకవర్గాల రివ్యూలు పూర్తి చేశారు. ఉమ్మడి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...