ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం చంద్రబాబు(Chandrababu) పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి సంకల్పించామని చెప్పారు. నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియర్ రికవరీ ఫెసిటిలీ సెంటర్...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం ఇటీవలే రజక, కొప్పుల వెలమ, గవర, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్లకు చైర్మన్లను...
ఎన్టీఆర్(NTR) జిల్లా, విజయవాడ(Vijayawada)లో చేపడుతున్న వరద సహాయక చర్యలను వేగవంతం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వచ్చీ రాగానే తమ...
IMD | భారీ వదరలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. ఈ వరదలతోనే ప్రజలు అల్లాడుతుంటే ఇంతలో కేంద్ర వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వరదల కష్టాలు ఇంకా...
Telangana Employees | ఏపీలో తెలంగాణా స్థానికత ఉన్న ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. వారిని రిలీవ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి...
What Is EWS | ఈడబ్ల్యూఎస్ అంటే ఎకానిమికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా బలహీన వర్గాల వారు అని. ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితి పరంగా...
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు(AP High Court) భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఈడబ్ల్యూఎస్ జీవోపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ జీవోను ఛాలెంజ్ చేస్తూ విద్యార్థులు దాఖలు...
Medical Courses Fees | మెడికల్ విద్యార్థులకు కూటమి సర్కార్ కంటిపైన కునుకులేకుండా చేసింది. పీజీ వైద్యవిద్య ప్రవేశ ఫీజుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...