ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వార్ నడుస్తూనే ఉంది. ప్రతి ఒక్క విద్యార్థికి తాము అందిస్తున్న ఇంగ్లీషు మీడియం విద్యను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు....
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....