అంగన్వాడీ వర్కర్ల(Anganwadi Workers)కు ఏపీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. జనవరి 5వ తేదీలోగా విధుల్లో చేరాలని లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమ్మెతో గర్భిణులు, శిశువులు పౌష్టికాహారం అందక ఇబ్బంది పడుతున్నారని.....
ఏపీలో రాష్ట్రంలో సీబీఎస్ఈ(CBSE) గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ పెట్టుకునే వారికి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ...
ఆంధ్రప్రప్రదేశ్ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది....
ఏపీ రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదలతో 34 మంది మరణించారని అసెంబ్లీలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 10 మంది గల్లంతయ్యారని తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని,...
జులై 1వ తేదీ నుంచి అన్ని స్థాయిల్లో విద్యాసంస్థలు ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ... కరోనా పరిస్థితులు చూస్తుంటే జులై 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవడం...
దేశంలో కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతోంది, ఈ సమయంలో నలుగురు గుంపుగా ఉండకూడదు అని ప్రభుత్వం కూడా చెబుతోంది, భౌతిక దూరం పాటిస్తూ ఎవరి పని వారు చేసుకోవాలి అని చెబుతున్నారు, అయితే...
ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఏపీ సర్కార్... రాజధాని విషయంలో కొద్దికాలంగా కొనసాగుతున్న సస్పెన్షన్ కు తెర పడింది... శాసన మండలిలో చర్చ జరుగుతున్న సందర్భంగా టీడీపీ సభ్యురాలు శమంతకమణి అడిగిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...