రివర్స్ రివర్స్ అంటూ ఈ డిప్ప గవర్నమెంట్ చివరకు చిప్ప మిగిల్చేట్టు ఉందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ ఆరోపించారు... ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేశారు.
ఒక...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాలయాలను మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది, ఒత్తిడి లేని విద్య అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. ఈ సమయంలో 40 వేల స్కూళ్లకు మహర్ధశ రానుంది, అంతేకాదు వచ్చే...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...