ఇప్పుడు ఏపీకి రావాలి అంటే కచ్చితంగా మీరు స్పందనలో ఈపాస్ అప్లై చేసుకోవాలి.. ఆ తర్వాత మాత్రమే ఏపీకి రావాలి.. ఇది ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రూల్ ...ఎవరైనా సరే ఇలా ఈపాస్...
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పెర్నినాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావును తాజాగా దారుణంగా హత్య చేశారు... ఆయన మార్కెట్ లో ఉన్న సమయంలో...
మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వరుస షాక్ లు తగులుతున్నాయి... 20 సంవత్సరాల వరకు ఏపీలో పార్టీ పుంజుకోదనే ఉద్దేశంతో...
రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పారదర్శక పాలన అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ అనేక కార్యక్రమాలు చేపడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ...
సీఎ రమేష్ ఈపేరు గత టీడీపీ ప్రభుత్వంలో మారు మ్రోగిన పేరు... చంద్రబాబు నాయుడుకు నమ్మిన బంటుగా ఉన్న సీఎం రమేష్ ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షంలో చేరడంతో ఆయన గత రెండునెలల...
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కోడెల ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు...
సీఎం జగన్ ప్రమాణ స్వీకారం రోజునే వృద్ధాప్య పెన్షన్ లు, వికలాంగుల పెన్షన్ లు కూడా పెంచిన సంగతీ తెలిసిందే. పాలనలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో...
కాపు రిజర్వేషన్లపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. కమిటీ సభ్యులుగా ఉమ్మారెడ్డి, మంత్రి కన్నబాబు, అంబటి రాంబాబులను నియమిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...