తెలుగుదేశం పార్టీకి గట్టి మెజార్టీ వచ్చే జిల్లాగా గుంటూరు కృష్ణాలను చెబుతారు ..తర్వాత బాబు సొంత జిల్లా చిత్తూరు మెజార్టీ స్ధానాలు సాధిస్తుంది అని నమ్మకంగా తెలుగుదేశం నేతలు చెబుతుంటారు. అయితే...
తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా.. అంటూ...
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నువ్వానేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు....