కరోనా టైమ్ లో పనుల్లేక పేద మధ్యతరగతి ప్రజలపై ఏపీ సర్కార్ వ్యాట్ పేరుతో డీజిల్ ధర పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుందని లోకేశ్ మండిపడ్డారు... ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దూకుడును పెంచారు.. రాష్ట్రంలో మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ చేస్తున్నట్లువైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం...
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ..
వచ్చే విద్యాసంవత్సరం ఒకటి నుంచి ఆరోతరగతి వరకు...
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాటిని వెలికితీసే పనిలో పడింది.... ఇప్పటికే స్పందన కార్యక్రమం ద్వారా అనేక అక్రమాలను బయటకు తీసిన సర్కార్ తాజాగా మరో అక్రమాన్ని...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...