ఏపీ సచివాలయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.... ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సచివాలయాన్ని విశాఖకు అలాగే కర్నూల్ జిల్లాకు హైకోర్టు అలాగే లెజిస్లెటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండవచ్చని ప్రకటించారు....
అయితే ముఖ్యంగా సచివాలయాన్ని...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...