బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. మీకు ఏదైనా పని ఉంటే ఇప్పుడే చేసుకోండి. ఎందుకంటే ఏప్రిల్ నెలలో ఏకంగా సగం రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు మారనున్నాయి....
ఇప్పటికే పెరిగిన ఛార్జీలతో సతమతవుతున్న ప్రయాణికులపై మరో భారాన్ని మోపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల బస్పాస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు...
త్వరలో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభకానుంది. దీనితో కొత్త నిబనంధనలు అమలులోకి వస్తాయి. అందుకే, ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన...
వంట గ్యాస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదంటే చిన్న తప్పుకి ప్రాణాలు పోయే పరిస్థితి లేదు. చాలా మందికి అసలు వంట గ్యాస్ సిలిండర్ నిర్వహణ, సిలిండర్కు సంబంధించిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...