రాజస్థాన్ మంత్రి వర్గం నుండి రాజేంద్ర సింగ్ గుద(Rajendra Singh Gudha) ను తొలగిస్తా సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం అసెంబ్లీ లో మణిపూర్ అల్లర్లపై, మహిళలపై జరుగుతున్న...
రాజస్థాన్(Rajasthan) రాజధాని జైపూర్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలో వరుసగా మూడు సార్లు భూకంపం వచ్చింది. దీంతో నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల...
కాంగ్రెస్ అగ్రనేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) తీవ్ర అసహనానికి గురయ్యారు. మహిళలతో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో మైక్ సక్రమంగా పని చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయి మైక్ను నేలకేసి కొట్టారు. ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...