కొణిజేటి రోశయ్య..ఆయనో మాటల మాంత్రికుడు. అభినవ చాణక్యుడు. రాజకీయ భీష్ముడు. అంతేకాదు మాటలతో రాజకీయ ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకొనే తీరు ఆయన సొంతం. తన ప్రసంగంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేసే రోశయ్య..మాటలతో...
తెలంగాణ: ప్రభుత్వ విప్, పినపాక టిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అసెంబ్లీలో సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఎలెక్షన్లు ఉంటేనే నిధులు ఇస్తున్నారని..ఎలెక్షన్లు లేని చోట నిధులు ఇవ్వడం లేదన్నారు. దీనితో...
మధ్యప్రదేశ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రద్దు అయ్యాయి... షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగాల్సి ఉంది... ఈ నేపథ్యంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని స్పీకర్...
తొలిసారి ఏపీ గవర్నర్ వీడియో కాన్పరెన్స్ ద్వారా రాజ్ భవన్ నుంచి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు... 2019, 2020 సంవత్సరానికి 8.16 శాతం వృద్దిరేటు సాధించామని అన్నారు..
సేవారంగంలో 9.1వ్యవసాయ అనుభంద రంగాల్లో...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరుగనున్నాయి....ఇందుకు సంబధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం సిద్దం చేసింది... ఈ సమావేశాలు ఈ నెల 20వ తేదీవరకు జరిగే అవకాశం ఉంది... వీడియో ప్రసంగం ద్వారా...
ఏపీ తెలంగాణలో ఎన్నికల ముందు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది అని అందరూ భావించారు.. అయితే కేంద్రం మాత్రం గుడ్ న్యూస్ చెప్పలేదు.. ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అలాగే ఇక్కడ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం రాజధాని పై తీసుకుంది, తాజాగా వైసీపీ ప్రభుత్వానికి శాసనమండలిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది... అసెంబ్లీలో నెగ్గించుకున్న బిల్లు మండలిలో మాత్రం ముందుకు వెళ్లలేదు, వికేంద్రీకరణ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...