విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఓ వివాహిత గల్లంతు అయింది. పెండ్లి రోజు కావడంతో భర్తతో కలిసి విహారయాత్రకు వచ్చిన ఆ మహిళ ఆర్కేబీచ్ తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల...
ఏపీ: కాకినాడ జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థిని ఇంటరాక్షన్ పేరిట ర్యాగింగ్ చేసినట్టు యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్సైట్కు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుపై విశ్వవిద్యాలయం యాంటీ ర్యాగింగ్...
ఆధార్కార్డు ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వంకు చెందిన ఏ సంక్షేమ పథకానికైనా పొందాలంటే ఆధార్ ఉండడం తప్పనిసరని అందరికి తెలుసు. అందుకే ఆధార్కార్డు సేవలపై ప్రభుత్వం...
లవ్ అట్ ఫస్ట్ సైడ్ ఎవ్వరు మరిచి పోరు... ఎంత మరిచిపోవాలకున్నా కూడా అది గుర్తుకు వస్తూనే ఉంటుంది... మరిచిపోవాలంటే అది ఈ భుమ్మీద లేనప్పుడు మాత్రమే సాద్యం అవుతుందని అంటుంటారు... తాజాగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...