కరోనా మహమ్మారి వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగిపోయింది. ఆయా కంపెనీలు, ఉద్యోగులు ఇంటి నుండి పనికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు గంటలు తరబడి...
సాధారణంగా ఏదైనా ఆహారపదార్దాలు తినేటప్పుడు చాలామంది తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది పని అడావుడిలో నిలబడి ఆహారం...
సాధారణంగా అందరి ఇళ్లల్లో దోమలు ఉంటాయి. అయితే అవి కుడితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వాటిని ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి మస్కిటో స్ప్రే, కాయిల్స్ వంటివి వాడుతుంటారు....
కొంతమందికి ఉదయం తొందరగా నిద్ర లేచే అలవాటు ఉంటుంది. మరికొంతమంది ఉదయం తొమ్మిది దాటినా కూడా నిద్ర లేవరు. అయితే ఈ రెండిట్లో ఏ అలవాటు ఉన్న ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...