Atchutapuram Sez | అచ్యుతాపురం ఫార్మా సేజ్ సంస్థలో జరిగిన ప్రమాద క్షతగాత్రులకు అధికారులు మూడు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 18 మందికి అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో, 10 మందికి...
అచ్యుతాపురం ఫార్మా సంస్థలో జరిగిన పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం...
అచ్యుతాపురం ఫార్మా సెజ్(Atchutapuram SEZ) ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు విశాఖపట్నం కలెక్టర్ హరేందిర ప్రసాద్(MN Harendhira Prasad) ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...