ఈ మధ్య కాలంలో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి... తల్లిదండ్రులు తిట్టారనో, లేక భార్య తిట్టిందనో లేక భర్త తిట్టారనే కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు... తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...