మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు...
ప్రస్తుతంకాలంలో కేవలం పెద్దలే కాకుండా..విద్యార్థులు సైతం హత్యలు చేయడానికి వెనుకాడడం లేరు. హైదరాబాద్ లో ఓ విద్యార్థి చేసిన ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విద్యార్థుల మధ్య ప్రేమ ప్రేమ...
ప్రస్తుతం కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది కాపురాలు కూలిపోతున్నాయి. దేశంలో ఇప్పటికే అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
మహిళలపై, చిన్నారులపై దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ముఖ్యంగా ఏపీలో ఇలాంటి ఘటనలకు హంతే...
రోజురోజుకు దేశంలో క్రైమ్ పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. భూ తగాదాలు, ప్రేమించలేదని, ఇతర కారణాలతో హత్యలకు పాల్పడుతున్నారు దుర్మార్గులు. తాజాగా ఏపీలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు....
కన్న తండ్రే తన పాలిట కాలయముడవుతాడని ఆ 2 నెలల పాప పసిగట్టలేకపోయింది. తండ్రి కిరాతకాన్ని ఏ మాత్రం గుర్తించలేని వయస్సులో ఉన్న ఆ చిన్నారి తండ్రి ఎత్తుకోగానే సంతోషంతో చిరునవ్వు నవ్వింది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...