ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జాతీయత ఉట్టిపడింది. పలు స్వచ్ఛంద సంస్థలు 15 కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించి తమ దేశభక్తిని చాటుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని వసుధైవ్ కుటుంబం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...