ప్రజా భవన్(Praja Bhavan) వద్ద గురువారం రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రజా భవన్ ముందు ఓ ఆటో డ్రైవర్ తన ఆటోని తగలబెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...