ఎన్నికల ప్రచారంలో నంద్యాల ఆళ్లగడ్డలో పెద్ద ఎత్తున భూమా ఫ్యామిలీ ప్రచారం చేస్తోంది ..అయితే భూమా వారసులుగా వీరు ఉన్నా, భూమా సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఎవరి వైపు ఉన్నారు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...