సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీ రాష్ట్రంలో దాదాపు పద్నాలుగున్నర సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ... ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దేశ వ్యాప్తంగా చాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...