దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది... స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి కోర్టు ఆవరణ గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.. ఈ సంఘటన ప్రస్తుతం కలకలంరేపుతోంది... ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...