ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి... ఇవాల ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 37 నమోదు అయ్యాయి... దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 303కు చేరుకుంది...
కొత్తగా కర్నూల్ జిల్లాలో...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంబిస్తోంది... ఈ వైరస్ ను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు... లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఇంటకే పరిమితం అయ్యారు... ఇతర దేశాల నుంచి వచ్చిన...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది... దీన్ని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు... తాజాగా విశాఖ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి
దీంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...