శతాబ్దాలుగా ఉన్న కోట్లాది మంది భారతీయుల కల జనవరి 22న అయోధ్య రామమందిర(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంతో నెరవేరిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కన్నుల...
అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) పై పాకిస్తాన్ జెండా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రాముని భక్తులు ఆందోళన చెందారు. రామమందిరంపై పాకిస్తాన్ జెండా చూసి ఆగ్రహం...
మన బాలరాముడు టెంట్లో ఉండాల్సిన అవసం లేదని.. ఇక నుంచి రామ మందిరంలోనే ఉంటాడని ప్రధాని మోదీ(PM Modi) భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం మోదీ ప్రసంగించారు. ‘జై...
500 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరీక్షణకు సమయం ఆసన్నమైంది. మరి కాసేపట్లో అయోధ్య(Ayodhya) రాములోరి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగనుంది. అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున కాశీకి చెందిన ప్రముఖ జ్ఞానేశ్వర్...
అయోధ్యలోని రామ మందిరం(Ayodhya Ram Mandir)లో బాల రాముని ప్రాణ ప్రతిష్టకు సుముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో సీతమ్మ పుట్టినిల్లు నేపాల్ లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రామయ్యపై తమ భక్తిని...
దేశమంతా రామ నామ స్మరణతో మార్మోమోగుతోంది. తన జన్మ భూమిలో ఆ బాలరాముడు శాశ్వతంగా కొలువు దీరే అమృత ఘడియలకు వేళాయింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది....
ప్రపంచంలోని హిందూవులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్టాపనకి సమయం దగ్గర పడింది. రాములోరికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేసే అపురూపమైన దృశ్యాలను చూసేందుకు భక్తులు తహతహలాడుతున్నారు. ఇప్పటికే దేశ...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...