రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా మాత్రం కంట్రోల్ కాకుంది... తాజాగా రాష్ట్రంలో మరో 52 కొట్టకేసులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...