ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni Srinivasa Reddy).. వైసీపీకి వీడ్కోలు పలికి జనసేనలో చేరనున్నారని కొంత కాలంగా జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా గురువారం తన పార్టీ మార్పు అంశంపై...
గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలేదన్న కోపంతో తమను మాజీ మంత్రి బాలినేని(Balineni Srinivasa Reddy) ఎంతో బాధిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన అనేక మంది వాపోతున్నారు. ఓటు వేయలేదన్న కక్ష్యతోనే...
మాజీ మంత్రి, వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పార్టీని వీడబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో...
నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) రాజీనామా వ్యవహారం తాడేపల్లికి చేరింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో బాలినేనినితో సీఎం జగన్(Jagan) జరిపిన...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభించడానికి ఆయన మార్కాపురం విచ్చేశారు. అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...