విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు(Ambedkar Statue) రంగం సిద్ధమైంది. రేపు(శుక్రవారం) సాయంత్రం సీఎం జగన్.. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ తరలిరాలని ఆయన పిలుపునిచ్చారు. రూ.400కోట్ల వ్యయంతో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...