బాబ్రీ మసీదు కూల్చివేత కేసును లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు రేపు తీర్పును ఇవ్వనుంది... ఈకేసులో నిందితులుగా ఉన్న 32 మందిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరింది... ప్రస్తుతం ఈ తీర్పుపై ఉత్కంఠ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...