చెరకుతోటల్లో ఇదివరకు చెరకు గడ్డలు తీసుకుని తినేవారు.. ఆరోజుల్లో పొలంకి వెళితే చెరకు తోటల్లో రైతులు ఇచ్చేవారు ,ఇక క్రషర్ కు వెళ్లే సమయంలో కూడా సగం చెరకు రోడ్లపై జనం తీసుకునేవారు,...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23...