బాలయ్య బోయపాటి సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి, వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అంటున్నారు, ఇక...
ఇండస్ట్రీ లో వారసులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.. తాజాగా మరో సినీ వారసుడు టాలీవుడ్ లోకి రాబోతున్నాడు.. 'అల్లుడు శీను' సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ .....
బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇటీవల సినిమాలేవీ కలిసి రాలేదు. కొత్తదనం పేరుతో ఆయన చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. దాంతో ఆయన కథ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని, 'రాక్షసుడు' సినిమా...
కికి ఛాలంజ్ రీసెంట్ గా ఎక్కువగా వినబడుతున్న గేమ్ ఇది. ఇది ఇప్పుడు ప్రపంచాన్నే కుదిపేస్తున్నది. ప్రయాణిస్తున్న వాహనం నుంచి కిందకు దిగి డ్యాన్స్ చేస్తూ, మళ్లీ వాహనంలోకి ఎక్కడమే ఈ ఛాలెంజ్....
ఆర్ఎక్స్ 100’ చిత్రంతో సెన్సేషన్ హీరోయిన్ గా మారిపోయింది పంజాబీ నటి పాయల్ రాజపుత్. ఈ చిత్రం లో గ్లామర్ తో మాత్రమే కాకుండా నటనతో నూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...