ఉష్ణోగ్రతలు అధికం కావడంతో ఉదయం 10 దాటితే అడుగు బయట పెట్టే సాహసం ఎవ్వరు చేయలేకపోతున్నారు. అందుకే అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా...
ప్రస్తుత రోజుల్లో ఏ ఒక్కరు కింద పడుకోవడానికి ఇష్టపడడం లేదు. చాలా తక్కువ శాతం మంది మాత్రమే నేలపై పడుకుంటున్నారు. కానీ నేలపై పడుకోవడం వల్ల మంచి లాభాలున్నాయంటున్నారు నిపుణులు. నేలపై పడుకోవడం...
ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకే ముందు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము అనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాము....
టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల నుంచి చివాట్లు తింటోంది. అసలు వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు....
బాలీవుడ్ ఎంట్రీకి కోలీవుడ్ స్టార్ సూర్య(Surya) రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కొంతకాలంగా ఈ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి....
విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) ఇంట విషాదం అలుముకుంది. ఆయన కూతురు గాయత్రి (38) హఠాన్మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆమె మరణంపై ఆంధ్రప్రదేశ్...