భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వివాహిత మృతి చెందింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దమ్మపేట మండల కేంద్రంలోని భవాని నర్సింగ్...
శ్రీశైలం(Srisailam) ఘాట్ రోడ్డులో టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సేప్టీ డివైడర్ ను ఢీకొట్టి అక్కడే ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, బాధితుల వివరాల మేరకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...