వేసవిలో ఎండలు మంచిపోతున్న నేపథ్యంలో పంజాబ్(Punjab) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కపూట పనిచేయనున్నట్లు శనివారం సీఎం భగవంత్ మాన్(Bhagwant) తెలిపారు. వేసవికాలంలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...