ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది... ఆ పార్టీకి చెందిన తృతియ శ్రేణినాయకులు టీడీపీ గూటికి చేరుతున్నారు... ముఖ్యంగా కర్నూల్...
గోవా బీచ్ మంచి పర్యాటక ప్రదేశం. నిత్యం వేలాదిమంది టూరిస్టులు వస్తూ ఉంటారు, అనేక బీచ్ ల సమూహారం కాబట్టి ఇక్కడకు నిత్యం వందల మంది విదేశీయులు కూడా వస్తూ ఉంటారు, అంతేకాదు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి... పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నేతలు సైకిల్ దిగి వైసీపీ చెంత చేరుతున్నారు... ఇప్పటికే...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది... వైసీపీ కంచుకోట అయిన కర్నూల్ జిల్లాలో టీడీపీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి... తాజాగా కోడుమూరుకు...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...