టీ20 ప్రపంచకప్ పూర్తి చేసుకుని దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియా క్రికెట్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. అతడి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే ఖరీదైన వాచ్లను...
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం సాధారణం అయింది. గతంలో బ్యాంకులు క్రెడిట్ కార్డు జారీ చేయాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సులభంగా మారిపోయింది. కేవలం ఫోన్ ద్వారానా వివరాలు తెలుసుకుని...
వ్యవసాయ బిల్లుల ఆమోదంపై ప్రధాని మోడీ ప్రశంశలు తెలిపారు... తాజాగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ బిల్లులు ప్రవేశ పెట్టామని అన్నారు... అయితే వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు...
తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...
పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రంగా స్పందించారు....