టీటీడీ పాలకమండలి పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) అసంతృప్తి వ్యక్తపరిచారు. తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలపై టీటీడీ వివక్ష చూపుతోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు....
తెలుగుదేశం పార్టీలో ఉన్నంత సేపు సీఎం రమేష్ జగన్ పై నిత్యం విమర్శలు చేసేవారు... అయితే బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఆ విమర్శల జోరు కాస్త తగ్గింది.స్టీల్ ప్లాంట్ సహా పలు అభివృద్ధి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...