రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ సర్కా్ర్లపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్ల మధ్య బంధం ఉందని అన్నారు....
ఏపీ, తెలంగాణాలో పొత్తులపై ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్డీఏలోకి తెదేపా వస్తోందనేది కేవలం ప్రచారమే. తెలంగాణలో సొంతంగానే అధికారం దక్కించుకుంటాం. దక్షిణాదిలో కర్ణాటక...
HCU Land Dispute | హైదరాబాద్ విశ్వవిద్యాలయం (HCU) సోమవారం 2024 జూలైలో రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎటువంటి సర్వే చేయలేదని స్పష్టం చేసింది....