రాష్ట్రంలోని బీఆర్ఎస్, ఢిల్లీలోని ఆప్ సర్కా్ర్లపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్(MP Laxman) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, ఆప్, కాంగ్రెస్ల మధ్య బంధం ఉందని అన్నారు....
ఏపీ, తెలంగాణాలో పొత్తులపై ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎన్డీఏలోకి తెదేపా వస్తోందనేది కేవలం ప్రచారమే. తెలంగాణలో సొంతంగానే అధికారం దక్కించుకుంటాం. దక్షిణాదిలో కర్ణాటక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...