2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని చవి చూడటంతో ఆపార్టీలో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు... ఇప్పటికే గన్నవరం ఎమెల్యే వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే......
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...