Tag:bjp

Munugode Bypoll :రాజగోపాల్‌రెడ్డికి జ్వరం.. ప్రచారంలో ఈటెల

Munugode Bypoll :బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డికి జ్వరం వచ్చింది. దీంతో నేడు జరగవలసిన మునుగోడు ఎన్నికల ప్రచారనికి దూరం కాగా.. ఆయన స్ధానంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం చేయనున్నారని...

Kishan Reddy: కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు

Kishan Reddy: మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ కేవలం ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు....

Mungode bypoll: పాల్వాయి స్రవంతి కాన్వాయిపై దాడి

Mungode bypoll: మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై దాడి జరిగింది. బీజేపీ శ్రేణులే తమ కాన్వాయ్‌ వాహనంపై దాడికి దిగారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. ప్రచారానికి వెళ్తున్న...

Minister Harish Rao :ఓటర్లు అమాయకులని బీజేపీ అనుకుంటోంది

Minister Harish Rao :మునుగోడు ఓటర్లు అమాయకులని బీజేపీ అనుకుంటోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులు ప్రజల్ని మోసం చేసేందుకు...

రాజగోపాల్‌ రెడ్డి గెలుస్తాడనే విష ప్రచారం: వివేక్‌ వెంకటస్వామి

మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌ రెడ్డి గెలుస్తాడనే మంత్రి కేటీఆర్‌ విషప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి మండిపడ్డారు. బీజేపీ గెలుస్తుందన్న భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా...

MP GVL: గాంధీ పేరును రాజకీయ లబ్ధికి వాడుకున్నారు

MP GVL Says Congress Used Gandhi's Name for political Gain గాంధీ పేరును ఓ కుటుంబం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని కాంగ్రెస్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ పరోక్ష ఆరోపణలు...

బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయి..రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్

భాజపా, ఆరెస్సెస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషం పెరిగిందని, భాజపా, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయని మండిపడ్డారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా...

బండిసంజయ్​ ప్రజాసంగ్రామ యాత్ర పునఃప్రారంభం అయ్యేనా?

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. గతేడాది నుంచి రెండు విడతలు పాదయాత్ర పూర్తి చేసిన సంజయ్‌.... ఈ నెల 2న యాదాద్రి ఆలయం నుంచి...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...