Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్కటిగా ఉచితాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలకు పోటీగా...
ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా రేపు హస్తినలో మోడీ పర్యటించనున్నారు. ఢిల్లీలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్ లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ లో ఆర్థికంగా...
భారత్లో అధికారంలో ఉన్న గత ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM Modi) విమర్శలు గుప్పించారు. 2014 వరకు కూడా ఈశాన్య రాష్ట్రాలను అసలు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధిని ఓట్లతో...
బీజేపీ టార్గెట్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన చూస్తే బీజేపీ కడుపు మండుతోందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ దాఖలు...
మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 5న మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణస్వీకారం జరగనుంది. కానీ ఇప్పటి వరకు విజయం సాధించిన మహాయుతి(Mahayuti Alliance) తరపున సీఎం అభ్యర్థి...
దేశంలో కాంగ్రెస్ భవితవ్యంపై బీజేపీ నేత ఆశివ్ దేశ్ముఖ్(Ashish Deshmukh) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ భవిష్యత్తు శూన్యమని, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ఈ విషయం తేటతెల్లమైందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సాధించిన ఘన విజయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP) విజయంలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయన్నారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత...
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. భారీ మెజార్టీతో మహాయుతి కూటమి(Mahayuti Alliance) ప్రభుత్వాన్ని ఏర్పటు చేయడానికి సన్నాహాలు కూడా ప్రారంభించేసింది. కాగా మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి(NDA)...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...