జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ భారీ షాక్ ను ఇచ్చింది... వికేంద్రీకరణకు వ్యతిరేకంగా పవన్ పోరాడుతున్నారు.. ఇటీవలే బీజేపీతో పొత్తుకూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే... అయితే తాజాగా బీజీపీ...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా రాజధాని రైతులతో సమావేశం అయ్యారు... ఈ సమావేశంలో రైతులకు పవన్ పలు హామీలు ఇచ్చారు... రాజధాని ఎక్కడికి వెళ్లదని ఇక్కడే ఉంటుందని అన్నారు... వైసీపీని...
దేశంలో కాంగ్రెస్ పార్టీతో సమానంగా జాతీయ పార్టీగా బీజేపీ ఎంతో పెద్ద పార్టీ.. ఎందరో కీలక నేతలు ప్రధానులు అయిన పార్టీ, సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ...
ఏపీలో బీజేపీ తమ పట్టు సాధించాలనే ఉద్దేశంతో దూకుడును పెంచింది... ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పట్టుసాధించింది.... కానీ ఏపీ మాత్రం పట్టు సాధించలేకపోతుంది... అందుకే ఇక తమ దూకుడు పెంచాలనే ఉద్దేశంలో జనసేన...
మున్నిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని ఇటు అధికార నాయకులతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.... ఈ ప్రచారంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా...
తెలుగువారు ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నగారు... నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు... పార్టీ స్థాపించిన కొద్దిరోజులకే ముఖ్యమంత్రి అయ్యారు... ఇక ఆయన బాటలోనే మెగాస్టార్ చిరంజీవి నడవాలని...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు... ఏపీకి బీజేపీ ఏం చేసిందని పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు......
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్రీలాన్సర్ గా ప్రవర్తిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన...
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకాని తనాన్ని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ను బలిపశువును చేయాలని చూస్తోందని కవిత(MLC Kavitha) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...