ఏపీలో జరుగుతున్న రాజకీయ చదరంగాలు తెలిసిందే, అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓటమితో రాజకీయంగా టీడీపీ చరిత్ర అయిపోయింది అని విమర్శలు వస్తున్నాయి.. కాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయంగా...
బీజేపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు కుమారుడు రిత్విక్ నాయుడు నిర్చితార్ధం ఈరోజు దూబాయ్ లో అంగరంగా వైభవంగా జరుగుతోంది... ఈ నిర్ఛితార్థానికి జాతీయ నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ...
ఇటీవలే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దూమారం రేపుతున్న సంగతి తెలిసిందే... ప్రస్తుతం బీజేపీకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...
తెలుగుదేశం పార్టీలోకి కేవలం పదవుల కోసమే ఆదినారాయణ రెడ్డి వచ్చారు అనే విమర్శలు వాస్తవం అంటున్నారు అక్కడ తెలుగుదేశం నేతలు.. పార్టీ కష్టకాలంలో ఉంటే ఆయన మాత్రం బీజేపీలోకి వెళ్లడం ఏమిటి అని...
తెలుగుదేశం పార్టీ నాయకులని బీజేపీలోకి వరుస పెట్టి చేర్చుకునే కార్యక్రమం ఏపీలో కనిపిస్తోంది.. తెలుగుదేశం పార్టీ నుంచి, వైసీపీలోకి బీజేపీ లోకి నేతలు చేరిపోతున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీలో చేరడం తెలిసిందే...
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీ షాక్ ఇచ్చారు... రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యాబోధన అందించాలని సర్కార్...
తెలుగుదేశం పార్టీ ఓటమితో కొందరు నేతలు వెంటనే పార్టీ మారిపోతున్నారు.. అయితే ప్రతిపక్షంలో మరో ఐదు సంవత్సరాలు ఉండలేక పార్టీ జంప్ అవుతున్నారు ఈ నేతలుఅనేది మరో టాక్ , ముఖ్యంగా చంద్రబాబు...
ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం నేతలు అందరూ వైసీపీ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే, అయితే వైసీపీ నేతలు కూడా ఇప్పుడు మరో పార్టీ వైపు చూస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే...
Vemulawada | మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదం ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా లోపల చిక్కుకున్న వారి ఆచూకీ కూడా తెలియలేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి,...