త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు భాజపా సిద్ధమవుతోంది. అందులో భాగంగా హరియాణా, దిల్లీ, మహారాష్ట్రలో ఎన్నికల ఇన్ఛార్జిలను నియమించింది. దిల్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్, హరియాణాకు కేంద్రమంత్రి నరేంద్ర...
టీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్దమవుతున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ...
జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లుపై అపోహలు అవసరంలేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ఎంసీ బిల్లు అతిపెద్ద...
మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ నేత మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.....
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి... బీజేపీ అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటక పీఠం కూడా సొంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోంది. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర...
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్నేత బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో యడ్యూరప్పతో గవర్నర్ వాజూభాయ్వాలా ప్రమాణం చేయించారు. ఇవాళ యడ్యూరప్ప మాత్రమే సీఎంగా ప్రమాణం చేశారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. గురువారం కాకినాడలో సంఘటన పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
లో పాల్గొన్న ఆయన...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...