ఈ కరోనా చాలా కుటుంబాలని ఆర్ధికంగా, మానసికంగా చాలా కృంగదీసింది. లక్షలు పోశారు ఆస్పత్రులకి. అయినా కొందరి ప్రాణాలు దక్కలేదు. అయితే కరోనా నుంచి కోలుకున్నామని ఆనందంలోఉంటే కొందరికి అనేక అనారోగ్య సమస్యలు...
ఎన్నికల పోలింగ్ వేళ అధికార వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు....
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. 17 ఎంపీ స్థానాలకు మొత్తంగా 895 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి స్థానానికి అత్యధికంగా 114, అత్యల్పంగా...