ప్రభాస్ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకుంటారు అభిమానులు, అవును బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాల రేంజ్ కూడా మారిపోయింది.. చిన్నసినిమాలు కాదు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్...
ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే టైటిల్ మూవీ చిత్రంలో బిజీ బిజీగా ఉన్నారు ..అయితే ప్రభాస్ కు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా క్రేజ్ అమాంతం పెరిగింది అనేది తెలిసిందే.. అయితే తాజాగా...
సౌత్ సినిమాలతో పోల్చితే బాలీవుడ్ సినిమాలు చాలా అడ్వాన్స్ గా ఉన్నాయి... బాలీవుడ్ సినిమా హీరోలందరు తమ సినిమా కోసం సొంతంగా ఒక టీమ్ ను రెడీ చేసుకున్నారు... ఈ టీమ్ ద్వారా...
ప్రస్తుతం వెంకీ మామ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్న వెంకీ అప్పుడే తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తున్నాడు.. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా...
కన్నడ భామ రష్మిక చేసింది నాలుగు సినిమాలే అయినా తెలుగులో మంచి స్టార్ హోదా సంపాదించింది. సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా రష్మిక కి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ...
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వస్తున్నారని నిన్నటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలిటికల్ ఎంట్రీ పై సంజయ్ దత్ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడంలేదని...
బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో ప్రభాస్. మొన్న జపాన్ నుండి ప్రభాస్ ని కలుసుకోవడానికి హైదరాబాద్ వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ రేంజ్ ఏ లెవెల్ లో...
ఛలో మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ హీరోయిన్ ఛలో రీసెంట్గా రిలీజైన `గీత గోవిందం` సినిమాల సక్సెస్ తర్వాత తెలుగులో బిజీగా మారింది. ఈమె నటించిన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...