కొంత మంది పైశాచికత్వం కోసం మూగ జీవులను బలితీసుకుంటున్నారు... ఇటీవలే కేరళలో గర్భణీగా ఉన్న ఏనుగుకు పైనాపిల్ లో పేలుడు పదార్థాలు కలిపి ఇచ్చారు దీంతో ఆ ఏనుగు మృతి చెందిన సంగతి...
చిన్న పిల్లలు ఏం చేసినా వారికి తెలిసీ తెలియని వయసు ...అందుకే వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎక్కడ సింగిల్ గా వదిలెయ్యకూడదు, ఇక పెద్దలు వారిపై ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది,...
మనుషులు కొందరు ఎదుగుతారు కాని మూర్ఖంగా ప్రవర్తిస్తారు, కొందరు నోరు లేని జీవాలపై తమ ప్రతాపం చూపిస్తారు, వాటిని హింసించి మరీ చంపేస్తారు, జంతువులు అంత ఈజీగా మోసం చేయవు కాని...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో నాటుబాంబు పెలింది... ఈ ఘటన కర్నూల్ జిల్లా సంజాయల మండలం అక్కంపల్లి గ్రామంలో జరిగింది...
స్థానికంగా ఉన్న వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబు...
ప్రభుత్వ పున్యక్షేత్రం తిరుపతిలో నాటు బాంబులు కలకలం రేపాయి... తిరుపతిలోని ప్రభుత్వ ప్రసుతి ఆసుపత్రిలోని సమీపంలో ఒక కుక్క నాటు బాంబును నోట కరుచుకుని బయటకు వచ్చింది... దీంతో ఒత్తిడికి గురి అయిన...
ముంబయి నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే లండన్ లోని స్టాన్ స్టెడ్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దింపివేశారు. ఎయిరిండియాకు చెందిన ఏఐ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...