మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమని భువనేశ్వరిలకు వైసీపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు... రైతులకు గాజు ఇవ్వడం కాదని తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని మంత్రి...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిముంది టెన్షన్ వాతావరణం నెలకొంది.... ఈరోజు కేబినెట్ భేటీ తర్వాత రాజధానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే...
అందుకే టీఎన్ఎస్...
ఉత్తరాంధ్రలో ప్రాంతంలో బొత్స సత్యనారాయణకు మంచి గుర్తింపు ఉంది... గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయన ప్రాధాన్యత తగ్గలేదు... ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు.. అలాగే ఎక్కడైనా అవినితీ అక్రమాలు వస్తే సహించేది లేదు అని చెబుతున్నారు. దానిపై కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఫోన్ నెంబర్ కూడా తెలియచేశారు.....
గత కొద్దికాలంగా ఏపీ రాజధాని వ్యవహారంపై రసవత్తరంగా చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే... మీడియాను వేధికగా చేసుకుని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి..... శివరామ కృష్ణ కమిటీకి వ్యతిరేకంగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...