శాసన మండలిలో ఎమ్మెల్సీ లోకేష్ మంత్రి బొత్స మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది.. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా తమకు సంబంధం లేని అంశాలు తమకు ఆపాదిస్తున్నారు అని...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...