ప్రస్తుతం ఏపీ రాజధాని విషయం సంచలనంగా మారుతోంది... రాజధానిని షిఫ్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక కమిటీని ఏర్పాటు చేశారు...
ఆ కమిటీ మేరకే జగన్...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14న చిల్డ్రన్స్ డే రోజున విజయవాడలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే... భవన నిర్మాణ కార్మికులకు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు వ్యతిరేకంగా ఆయన...
తెలంగాణకు పదేళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఎన్నో అడిగితే ఇచ్చింది మాత్రం 'గాడిద...
పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకంటానంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై జనసేన(Janasena) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రంగా స్పందించారు....