తెలుగుదేశం కార్యకర్తలు తమకు వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు వారు కుట్ర చేశారని పేర్కొంటూ వైసీపీ సర్కార్ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... తాజాగా...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది... డాక్టర్లను, పోలీసులను, కార్మికులను, రాజకీయ నాయకులను సైతం వదల కుంది... ఇప్పటికే కరోనా బారీన పడిన...
రాజధానిని అమరావతిలో ఉంచాలని గొల్లపూడి మెయిన్ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు... ఏపీలో మూడు రాజధానులు రావచ్చని...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు తృటిలో ప్రమాదం తప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.... తాజాగా ఆయన కారులో వెళ్తుండగా విశాఖ పట్నం జిల్లా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...